లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.53 గంటలకు సెన్సెక్స్ 274.98పాయింట్లతో 31880 వద్ద కొనసాగుతుంది. నిఫ్టీ 79.60 పాయింట్లు పెరిగి 9394 వద్ద ట్రేడుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/