భారీ నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Bombay stock market
Bombay stock market

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు నేడు భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 1753 పాయింట్లు నష్టపోయి 32,234 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 535 పాయింట్లు దిగజారి 9419 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.31 వద్ద కొనసాగుతుంది.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/