నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సోమవారం రోజున నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 360.95 పాయింట్లు నష్టపోయి 57,628.95 వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈ నిఫ్టీ 111.65 పాయింట్ల నష్టంతో 16,988.40 దగ్గర స్థిరపడింది. మా ర్కె ట్లు ముగిసే సమాయానికి డాలరుతో పోలి స్తే రూపాయి మారకం విలువ 82.64 వద్ద కొనసాగుతుంది.