లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex.
sensex.

మంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 179 పాయింట్లు లాభపడి 34,911 వద్ద ముగిశాయి. నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజ్‌ నిఫ్టీ 10,300 స్థాయిని దాటింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ రూ.76.02 వద్ద కొనసాగుతుంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/