ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఊగిపలాటలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.29 గంటల సమయంలో సెన్సెక్స్‌ 11 పాయింట్ల నష్టంతో 49,023 వద్ద, నిఫ్టీ 16 పాయింట్ల నష్టంతో 14,417 వద్ద కొనసాగుతున్నాయి.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/