ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన బాలకృష్ణ
హైదరాబాద్: నేడు దివంగత మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 25వ వర్ధంతి ఈ సందర్భంగా ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఎన్టీఆర్ కుమారులైన బాలకృష్ణ, రామకృష్ణతో పాటు పలువురు కుటుంబ సభ్యులు, అభిమానులు, టిడిపి కార్యకర్తలు అన్నగారికి ఘనంగా నివాళులు అర్పించారు.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/