నష్టాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. నేటి ఉదయం 9.44 గంటల సమయంలో సెన్సెక్స్‌ 51 పాయింట్లు దిగజారి 36,686 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 13 పాయింట్లు ఎగబాకి 10,800 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.76 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/