భారీగా కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు
sensex-loses-1545-points
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఐదో సెషన్ లో నష్టపోయాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 1,545 పాయింట్లు పతనమై 57,491కి దిగజారింది. నిఫ్టీ 468 పాయింట్లు కోల్పోయి 17,149కి పడిపోయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.61 వద్ద కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/