నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.40 గంటల సమయంలో సెన్సెక్స్ 148 పాయింట్లు పతనమై 38,217 వద్ద, నిఫ్టీ 45 పాయింట్లు పతనమై 11,271 వద్ద కొనసాగతున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/