ఊగిసలాటలో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభనష్టాల మధ్య ప్రారంభమయ్యాయి. ఉదయం 9.31 గంటల సమయంలో సెన్సెక్స్ 4 పాయింట్లు నష్టపోయి 36,046 వద్ద. నిఫ్టీ 18 పాయింట్లు పతనమై 10,600 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా ఏపి వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/