ఊగిసలాటలో స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ఊగిసలాట ధోరణిలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స 36 పాయింట్లు నష్టపోయి 31,086 వద్ద ట్రేడవుతుండగా..నిఫ్టీ 12 పాయింట్లు దిగజారి 9,130 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.81 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/