స్వల్ప నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.50 నిమిషాలకు సెన్సెక్స్ 65 పాయింట్లు కోల్పోయి 37,865 పాయింట్లు వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 20 పాయింట్లు నష్టపోయి 11,142 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ 74.75గా కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/