27 నుంచి షిర్డీ-తిరుపతి ఎయిర్ లైన్స్ సర్వీసెస్

మహారాష్ట్ర ఎయిర్​పోర్ట్​ డెవలప్​మెంట్​ అథారిటీ వెల్లడి

Shirdi-Tirupati Airlines Services
Shirdi-Tirupati Airlines Services

Shirdi: షిర్డీ నుంచి ఆంధ్రప్రదేశ్​ లోని తిరుపతికి ఎయిర్​లైన్స్​ సేవలను ప్రారంభించనున్నట్టు మహారాష్ట్ర ఎయిర్​పోర్ట్​ డెవలప్​మెంట్​ అథారిటీ వెల్లడించింది. మార్చి 27 నుంచి విమాన సేవలు ప్రారంభమవుతాయని సంస్థ డిప్యూటీ చైర్మన్​, ఎండి దీపక్​ కపూర్​ తెలిపారు.

ఇదిలావుండగా , ఈ విమాన సర్వీసు మార్చి 29 నుంచి ప్రారంభం కానుందని ప్రకటించినప్పటికీ , ముందుగానే ఈనెల 27 నుంచి నుంచి ప్రారంబిస్తున్నట్టు తెలిపారు. ఈ సేవలను స్సైస్​ జెట్​ ప్రారంభిస్తోందని అన్నారు. తిరుపతి నుంచి మధ్యాహ్నం 2 గంటలకు బయలుదేరి సాయంత్రం 5.45 గంటలకు షిర్డీ విమానాశ్రయానికి చేరుకుంతుందని వెల్లడించారు.

తెలంగాణ వార్తల కోసం: https://www.vaartha.com/telangana/