భారీ లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.45 సమయంలో సెన్సెక్స్ 559 పాయింట్లు ఎగబాకి 38,856 వద్ద ట్రేడవుతుండగా.. నిఫ్టీ 167 పాయింట్లు లాభపడి 11,368 వద్ద కొనసాగుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.58 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/