లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 355 పాయింట్ల లాభంతో 40,616 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 95 పాయింట్ల లాభంతో 11,900పైన ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.81గా ఉంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/