నష్టాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు నేడు నష్టాలతో ముగిశాయి. మార్కెట్లు ముగిసేసరికి బాంబే స్టాక్ ఎక్స్ఛేంజీ సూచీ సెన్సెక్స్ 284 పాయింట్లు నష్టపోయి 40,913 వద్ద ముగిసింది. నిఫ్టీ సూచీ 93 పాయింట్లు దిగజారి 12,035 వద్ద ట్రేడయింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.52 గా ఉంది.
తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/sports/