లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా ఏడో రోజూ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 326.82 పాయింట్లు లాభపడి 40,509.49 వద్ద ముగిసింది. నిఫ్టీ 79.60 పాయింట్లు లాభపడి 11,914.20 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలు రూ.73.18గా ఉంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/