లాభాల్లో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

Bombay Stock Exchange
Bombay Stock Exchange

మంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాలతో మొదలయ్యాయి. ఉదయం 9.44 గంటల సమయంలో సెన్సెక్స్‌ 212 పాయింట్లు కోల్పోయి 34,193 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 75 పాయింట్లు ఎగాబాకి 10,104 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.12 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/