లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్ 329 పాయింట్లు లాభపడి 33,663 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 95 పాయింట్లు ఎగబాకి 9,921 వద్ద ట్రేవడుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.08 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/