భారీ నష్టాలతో ప్రారంభమైన మార్కెట్లు
వరుసగా ఐదో సెషన్లో కూడా నష్టాలను కొనసాగిస్తున్న స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.45 గంటలకు సెన్సెక్స్ 291 పాయింట్లు పతనమైన 39,597 పాయింట్ల వద్ద, నిఫ్టీ 88 పాయింట్లు పతనమై 11,590 వద్ద ట్రేడవుతున్నాయి.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/