ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్ గా ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 24 పాయింట్లు నష్టపోయి 37,663కి పడిపోయింది. నిఫ్టీ 6 పాయింట్ల లాభంతో 11,102 వద్ద స్థిరపడింది. డారలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.94 గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/