భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.33 గంటల సమయంలో సెన్సెక్స్‌ 319 పాయింట్లు పతనమై 38,294 వద్ద, నిఫ్టీ 87 పాయింట్లు పతనమై 11,312 వద్ద కొనసాగుతున్నాయి.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/