నష్టాల్లో ముగిసినమార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 580 పాయింట్లు నష్టపోయి 43,899కి పడిపోయింది. నిఫ్టీ 166 పాయింట్లు కోల్పోయి 12,771 వద్ద స్థిరపడింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/