స్వల్ప లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాలతో ముగిశాయి. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్లు లాభపడి 40,626కి చేరుకుంది. నిఫ్టీ 4 పాయింట్లు పెరిగి 11,935 వద్ద స్థిరపడింది. ఎనర్జీ, ఐటీ, టెక్ సూచీలు ఒక శాతానికి పైగా పెరిగాయి. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.35గా ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/