స్టాక్‌ మార్కెట్లుకు కొనసాగుతున్న నష్టాల పర్వం

Sensex
Sensex

ముంబయి: కరోనా ప్రభావంతో దేశీయ స్టాక్ మార్కెట్లలో నష్టాల పర్వం కొనసాగుతోంది. వరుసగా నాలుగో రోజు మార్కెట్లు నష్టాలను మూటకట్టుకున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 581 పాయింట్లు కోల్పోయి 28,288కి పడిపోయింది. నిఫ్టీ 205 పాయింట్లు నష్టపోయి 8,263కు దిగజారింది. ఈ రోజు టెలికాం మినహా అన్ని సూచీలు నష్టాల్లోనే ముగిశాయి.

తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/