స్వల్ప లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sensex today
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు స్వల్ప లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్లు తీవ్ర ఒడిదుడుకుల్లోనే ట్రేడ్ అయ్యాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 45 పాయింట్లు లాభపడి 38,844కి పెరిగింది. నిఫ్టీ 6 పాయింట్ల స్వల్ప లాభంతో 11,472 వద్ద స్థిరపడింది.


తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/