లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 523 పాయింట్లు లాభపడి 34,732కి పెరిగింది. నిఫ్టీ 153 పాయింట్లు పుంజుకుని 10,244 వద్ద స్థిరపడింది. డాలర్తో రూపాయి మారకం విలువ రూ.76.10 వద్ద కొనసాగుతుంది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/