నేడు పుంజుకున్న స్టాక్ మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు పుంజుకున్నాయి. ఉదయం 9.35గంటల సమయంలో సెన్సెక్స్ 227 పాయింట్లు లాభపడి 30.256 వద్ద కొనసాగుతుండగా..నిష్టీ 66 పాయింట్లు ఎగబాకి 8,889 వద్ద ట్రెడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.02 వద్ద కొనసాగుతంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/