ఊగిసలాటలో స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు ఊగిసలాటలో పయనిస్తున్నాయి. ఉదయం 9.42 గంటల సమయంలో సెన్సెక్స్‌ 25 పాయింట్లు లాభపడి 51,373 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 19 పాయింట్ల లాభంతో 15,126 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ 72.88 వద్ద కొనసాగుతుంది.