లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ ఉదయం లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు వెంటనే నష్టాల్లోకి జారుకున్నాయి. ఆ తర్వాత లాభనష్టాల్లో కొట్టుమిట్టాడాయి. చివరకు లాభాలతో ముగిశాయి. ఈ రోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 60 పాయింట్ల లాభంతో 38,417 వద్ద ముగిసింది. నిఫ్టీ 21 పాయింట్లు పెరిగి 11,355 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.73.34 వద్ద కొనసాగుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/