భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు
మంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.50 గంటల సమయంలో సెన్సెక్స్ 448 పాయింట్లు కోల్పోయి 37,585 వద్ద కొనసాగుతుండగా.. నిఫ్టీ 146 పాయింట్లు నష్టపోయి 11,104 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.44 వద్ద కొనసాగుతుంది.
తాజా ఏపి వార్తల కసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/