స్వల్ప లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు స్వల్ప లాభాల్లో పయనిస్తున్నాయి. ఈరోజు ఉదయం 9.52 గంటల సమయంలో సెన్సెక్స్‌ 160 పాయింట్లు ఎగబాకి 39,735 వద్ద కొనసాగుతుండగా నిఫ్టీ 38 పాయింట్లు లాభపడి 11,700 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.07 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/