లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sensex.
sensex.

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. నేటి ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 282 పాయింట్లు లాభపడి 43,882కి పెరిగింది. నిఫ్టీ 87 పాయింట్లు పుంజుకుని 12,859కి చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 74.10 గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/