నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు భారీ నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 434 పాయిట్లు నష్టపోయి 72,623కి దిగజారింది. నిఫ్టీ 141 పాయింట్లు కోల్పోయి 22,055కి పడిపోయింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ . 82.15 వద్ద కొనసాగుతుంది.