భారీ నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. ఉదయం 9.35 గంటల సమయంలో సెన్సెక్స్‌ 312 పాయింట్లు నష్టపోయి 51,785 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 80 పాయింట్లు కోల్పోయి 15,233 వద్ద ట్రేడవుతుంది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/