ఆల్ టైమ్ రికార్డులతో దూసుకుపోయిన మార్కెట్లు
ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్ల గత మూడు రోజులుగా వరుసగా ఆల్ టైమ్ రికార్డులను అధిగమిస్తున్నాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 418 పాయింట్లు లాభపడి 63,100కి చేరింది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి 18,758కి ఎగబాకింది. డాలరుతో రూపాయి మారకం విలువ 81.41గా కొనసాగుతుంది.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండిః https://www.vaartha.com/telangana/