భారీ లాభాల్లో మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు కూడా భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్‌ 458.03 పాయింట్ల లాభంతో 50,255.75 వద్ద మగిసింది. నిఫ్టీ సైతం 142.10 పాయింట్లు లాభపడి 14,789.95 వద్ద స్థిరపడింది.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/