లాభాల్లో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

sensex.
sensex.

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు మళ్లీ లాభాల బాట పట్టాయి. ఈ నేపథ్యంలో ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 269 పాయింట్లు లాభపడి 38,140కి పెరిగింది. నిఫ్టీ 83 పాయింట్లు పుంజుకుని 11,215కి చేరుకుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ 74.76గా ఉంది.


తాజా ఏపి వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/