లాభాల్లో ప్రారంభమైన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్లు ఈరోజు లాభాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం 9.47 గంటల సమయంలో సెన్సెక్స్‌ 161 పాయింట్ల లాభంతో 39,911 వద్ద కొనసాగుతుండగా..నిఫ్టీ 55 పాయింట్లు ఎగబాకి 11,726 వద్ద ట్రేడవుతుంది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ. 73.86 వద్ద కొనసాగుతుంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/