లాభాల్లో ముగిసిన మార్కెట్లు
ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లలో రెండు రోజుల నష్టాలకు ఈరోజు బ్రేక్ పడింది. ఈ వారాన్ని మార్కెట్లు లాభాలతో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 329 పాయింట్లు లాభపడి 35,171కి పెరిగింది. నిఫ్టీ 94 పాయింట్లు పుంజుకుని 10,383 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.75.66 వద్ద కొనసాగుతుంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/