స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

sensex
sensex

ముంబయిః దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 86 పాయింట్లు నష్టపోయి 54,395కి పడిపోయింది. నిఫ్టీ 4 పాయింట్లు కోల్పోయి 16,216 వద్ద స్థిరపడింది.

తాజా అంతర్జాతయ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/international-news/