రెండో రోజు నష్టాలతో ముగిసిన మార్కెట్లు

BSE
BSE

ముంబయి: దేశీయ మార్కెట్లు వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. బుధవారం సాయంత్రం ట్రేడింగ్‌ ముగిసేసరికి బాంబే స్టాక్‌ మార్కెట్‌ ఎక్స్ఛేంజీ సూచీ 392 పాయింట్లు దిగజారి 40 వేల మార్క్‌ను కోల్పోయింది. నిఫ్టీ సూచీ 119 పాయింట్లు నష్టపోయి 11,678 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ.71.63 గా ఉంది.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/sports/