స్వల్ప నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు గురయ్యాయి.ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 18 పాయింట్ల నష్టంతో 52,861కి దిగింది. నిఫ్టీ 16 పాయింట్లు నష్టపోయి 15,818 వద్ద స్థిరపడింది.డాలరుతో రూపాయి మారకం విలువ రూ.74.55 వద్ద కొనసాగుతుంది.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/