లాభాల్లో ముగిసిన మార్కెట్లు

sensex
sensex

ముంబయి: దేశీయ స్టాక్ మార్కెట్లు ఈ వారాన్ని లాభాల్లో ముగించాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 553 పాయింట్లు పెరిగి 41,893కి చేరుకుంది. నిఫ్టీ 143 పాయింట్లు లాభపడి 12,264 వద్ద స్థిరపడింది. డాలరుతో రూపాయి మారకం విలువ రూ 74.14 గా ఉంది.


తాజా జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/national/