నారీ శక్తి పురస్కారం వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి
న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన నారీ శక్తి పురస్కారం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీలో ఏర్పాటు చేశారు.
తాజా ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/