రాష్ట్రపతికి జమిలిఎన్నికల పై నివేదిక సమర్పించిన కోవింద్‌ కమిటీ

న్యూఢిల్లీః దేశంలో జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యా సాధ్యాలపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ అధ్యాయనం పూర్తైంది. ఈ మేరకు

Read more

అయోధ్య రామాల‌య ప్రారంభోత్స‌వానికి ఆహ్వానం అందిందిః మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే

 దీనిపై త్వ‌ర‌లో నిర్ణ‌యం తీసుకుంటాం..మ‌ల్లిఖార్జున్ ఖ‌ర్గే న్యూఢిల్లీ:ఈనెల 22వ తేదీన అయోధ్య‌లో రామాల‌యాన్ని ఓపెన్ చేయ‌నున్న విష‌యం తెలిసిందే. ఆ ప్రారంభోత్స‌వానికి సంబంధించిన ఆహ్వానం అందింద‌ని, త్వ‌ర‌లోనే

Read more

23న ‘ఒకే దేశం ఒకే ఎన్నిక’ కమిటీ తొలి సమావేశం

న్యూఢిల్లీ: ‘ఒకే దేశం, ఒకే ఎన్నిక’ విధానాన్ని పరిశీలించేందుకు ఏర్పాటైన కమిటీ తొలి అధికార సమావేశం సెప్టెంబర్ 23న జరుగనున్నది. మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ అధ్యక్షతన

Read more

రామ్ నాథ్ కోవింద్ కు అట్టహాసంగా వీడ్కోలు కార్యక్రమం..

భారత రాష్ట్రపతిగా రామ్ నాథ్ కోవింద్ పదవీకాలం రేపటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో, ఢిల్లీలోని పార్లమెంటు సెంట్రల్ హాల్ లో రామ్ నాథ్ కోవింద్ కు వీడ్కోలు

Read more

తుర్క్‌మెనిస్తాన్‌ పర్యటనలో రాష్ట్రపతి కోవింద్

ఇరు దేశాల కీలక ఒప్పందాలు! Turkmenistan: భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ తాజాగా తుర్క్‌మెనిస్థాన్‌ పర్యటనలో ఉన్నారు. 3 రోజుల పర్యటన నిమిత్తం శనివారం ఇక్కడికి చేరుకున్న రాష్ట్రపతి

Read more

అభినంద‌న్‌ వ‌ర్ధ‌మాన్ కు ‘వీర్ చ‌క్ర’

న్యూఢిల్లీ: నేడు రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ భార‌తీయ వైమానిక ద‌ళ పైలెట్‌, వింగ్ కమాండ‌ర్ వ‌ర్ధ‌మాన్ అభినంద‌న్‌కు వీర్ చ‌క్ర అవార్డును అంద‌జేశారు. ఢిల్లీలో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో

Read more

రాష్ట్రప‌తిని క‌లిసిన రాహుల్ బృందం

ప్ర‌భుత్వాన్ని ప్ర‌శ్నించే వారిపై దాడులు జ‌రుగుతున్నాయ‌ని ఆరోప‌ణ‌ న్యూఢిల్లీ : రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్‌ను కాంగ్రెస్ జాతీయ నేత‌లు ఈ రోజు ఉద‌యం క‌లిసి ప‌లు అంశాల‌ను

Read more

తెలంగాణ ప్రజలకు రాష్ట్రపతి, ప్రధాని శుభాకాంక్షలు

ఏపి ప్రజలకూ శుభాకాంక్షలు తెలిపిన మోడి న్యూఢిల్లీ: నేడు తెలంగాణ రాష్ట్రా అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, ప్రధాని మోడి శుభాకాంక్షలు తెలిపారు. ‘తెలంగాణ

Read more

నారీ శక్తి పురస్కారం వేడుకల్లో పాల్గొన్న రాష్ట్రపతి

న్యూఢిల్లీ: రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన నారీ శక్తి పురస్కారం కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో ఢిల్లీలో ఏర్పాటు చేశారు.

Read more

ట్రంప్ తో విందుకు తెలంగాణ సీఎం

25న ట్రంప్ కు గౌరవ విందును ఇవ్వనున్న రాష్ట్రపతి హైదరాబాద్ : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత పర్యటనకు 24న వస్తున్న విషయం తెలిసిందే. ఆయన

Read more

కన్హా శాంతి వనం ఓ పవిత్ర స్థలం

రామచంద్రమిషన్‌ 75వ వసంతోత్సవంలో పాల్గొన్న రామ్‌నాథ్‌ కోవింద్ రంగారెడ్డి: జిల్లాలోని నందిగామ మండలం కన్హా శాంతివనంలో అతిపెద్ద మెడిటేషన్‌ సెంటర్‌ను రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్ ఈ రోజు

Read more