మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలిపిన రాష్ర్టపతి, ప్రధాని
న్యూఢిల్లీ: దేశ ప్రజలకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలు తెలుపుతూ రాష్ర్టపతి రామ్నాథ్ కొవింద్, ప్రధాని నరేంద్ర మోడీ చేశారు.
మహాశివరాత్రి శుభ సందర్భంగా దేశ ప్రజలందరికీ శుభాకాంక్షలు. పార్వతి దేవి మరియు శివుని వివాహం యొక్క పవిత్ర జ్ఞాపకార్థం జరుపుకునే ఈ పండుగ మొత్తం మానవాళికి ఉపయోగకరంగా ఉండాలి అని రాష్ర్టపతి తన ట్వీట్లో పేర్కొన్నారు.
తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/andhra-pradesh/