ఢిల్లీ షాహదారా బహిరంగ సభలో ప్రధాని మోడి
న్యూఢిల్లీ: ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బిజెపి విస్తృతంగా ప్రచారం చేస్తుంది. ఈ నేపథ్యంలో ప్రధాని మోడి ఢిల్లీలో షాహదారాలో బహిరంగ సభలో నిర్వహించి, ప్రసంగించారు.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/