ప్రధాని మోడి ‘పరీక్షా పే చర్చా’ ప్రారంభం

YouTube video

PM Modi’s ‘Pariksha Pe Charcha’ Townhall with students

న్యూఢిల్లీ: ఢిల్లీలోని తల్కటోరా స్టేడియంలో ప్రధాని నరేంద్రమోడి సారధ్యంలో పరీక్షా పే చర్చ కార్యక్రమం ప్రారంభమైంది. ఈకార్యక్రమంలో ప్రధానితో 2000 మంది విద్యార్థులు, టీచర్లూ పాల్గొనబోతున్నారు. వీళ్లలో కొందరు ప్రధాని మోడిని పరీక్షలకు సంబంధించి కొన్ని ప్రశ్నలు వేస్తారు.

తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/international-news/