రూ. 75 నాణెం విడుదల చేసిన ప్రధాని
న్యూఢిల్లీ: నేడు ఆహార, వ్యవసాయ సంస్థ 75వ వార్షికోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోడి 75 రూపాయాల స్మారక నాణాన్ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఎనిమిది పంటలకు సంబంధించిన 17 రకాల బయోఫోర్టిఫైడ్ వెరైటీలను కూడా జాతికి అంకితం చేశారు.
తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/telangana/